తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇల్లెందు లోక్ అదాలత్​లో 180 కేసులు పరిష్కారం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు న్యాయస్థానంలో నిర్వహించిన లోక్​ అదాలత్​లో 180 కేసులు పరిష్కారమయ్యాయి. రూ. కోటి 19 లక్షల బ్యాంకు సమస్యల కేసులను జిల్లా న్యాయమూర్తి మీరా కాశీం పరిష్కరించారు.

By

Published : Feb 9, 2020, 12:02 AM IST

ఇల్లందు లోక్ అదాలత్​లో 180 కేసులు పరిష్కారం
ఇల్లందు లోక్ అదాలత్​లో 180 కేసులు పరిష్కారం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు న్యాయస్థానంలో నిర్వహించిన మెగా లోక్ అదాలత్​లో 180 కేసులు పరిష్కారం అయినట్లు జిల్లా న్యాయమూర్తి మీరా కాశీం తెలిపారు. బ్యాంకులకు సంబంధించి 144 కేసులకు గాను రూ.కోటి 19 లక్షల కేసులు పరిష్కారం అయ్యాయన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని విషయాలను ఈటీవీ భారత్​తో ఆయన పంచుకున్నారు.

ఇల్లెందు లోక్ అదాలత్​లో 180 కేసులు పరిష్కారం

ABOUT THE AUTHOR

...view details