భద్రాద్రి రామయ్యను 90 మంది విదేశీయులు సందర్శించారు. ఆలయాల సందర్శనలో భాగంగా నేడు భద్రాచలం చేరుకున్నారు.
By
Published : Feb 4, 2019, 3:05 PM IST
foreigners
foreigners
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామిని 90 మంది విదేశీయులు దర్శించుకున్నారు. అమెరికా, జర్మనీ, నైజీరియా వంటి దేశాలకు చెందిన వీరు ఆలయాల సందర్శనలో భాగంగా భద్రాద్రి చేరుకున్నారు. రామయ్యను దర్శించి సంప్రదాయ వస్త్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.