తెలంగాణ

telangana

ETV Bharat / state

భద్రాద్రి రామయ్యకు విదేశీయుల పూజలు

భద్రాద్రి రామయ్యను 90 మంది విదేశీయులు సందర్శించారు. ఆలయాల సందర్శనలో భాగంగా నేడు భద్రాచలం చేరుకున్నారు.

By

Published : Feb 4, 2019, 3:05 PM IST

foreigners

foreigners
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామిని 90 మంది విదేశీయులు దర్శించుకున్నారు. అమెరికా, జర్మనీ, నైజీరియా వంటి దేశాలకు చెందిన వీరు ఆలయాల సందర్శనలో భాగంగా భద్రాద్రి చేరుకున్నారు. రామయ్యను దర్శించి సంప్రదాయ వస్త్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details