తెలంగాణ

telangana

By

Published : Sep 23, 2020, 4:02 PM IST

ETV Bharat / state

ఆదిలాబాద్​లో కొవిడ్​ కట్టడి చర్యల పరిశీలనకు రాష్ట్రస్థాయి బృందం

కరోనా నియంత్రణ కోసం వైద్య వర్గాలు తీసుకుంటున్న చర్యలను పరిశీలించేందుకు రాష్ట్రస్థాయి బృందం ఆదిలాబాద్‌ జిల్లాకు వచ్చింది. జిల్లాలో కొవిడ్​ నిర్ధరణ పరీక్షల తీరుపై ఆరాతీశారు.

ఆదిలాబాద్​కు కొవిడ్​ కట్టడి చర్యల పరిశీలనకు రాష్ట్రస్థాయి బృందం
ఆదిలాబాద్​కు కొవిడ్​ కట్టడి చర్యల పరిశీలనకు రాష్ట్రస్థాయి బృందం

ఆదిలాబాద్​ జిల్లాలో కొవిడ్​ నియంత్రణ కోసం తీసుకుంటున్న చర్యలను పరిశీలించేందుకు రాష్ట్ర స్థాయి బృందం వచ్చింది. బృందానికి నేతృత్వం వహిస్తోన్న నోడల్‌ అధికారి రాజీవ్‌రాజ్‌ పట్టణంలోని శాంతినగర్‌ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు.

కొవిడ్‌ నిర్ధరణ పరీక్షల తీరుపై ఆరాతీశారు. పాజిటివ్‌ వచ్చిన వారికి కాంటాక్టు వ్యక్తులు పరీక్షలు చేయించుకునేలా చూడాలని సూచించారు.

ఇదీ చూడండి:వేధిస్తున్నారా..? ఒక్క ట్విట్‌ చాలు!

ABOUT THE AUTHOR

...view details