తెలంగాణ

telangana

ETV Bharat / state

"కొత్త మండలాలు వద్దు"

కొత్త జిల్లాలు, మండలాల పేరిట తమ అస్థిత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం దెబ్బతీస్తోందని కలెక్టరేట్​ ఎదుట ఆదివాసీలు ధర్నాకు దిగారు. పాత ఆదిలాబాద్​ మండలంలోనే తమ గ్రామాలను కొనసాగించాలని డిమాండ్​ చేశారు.

By

Published : Feb 18, 2019, 8:44 PM IST

కొత్తమండలాలు వద్దంటూ గిరిజనలు ఆందోళన

కొత్తమండలాలు వద్దంటూ గిరిజనుల ఆందోలన
రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలు, మండలాల పేరిట తమను ఆస్థిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందని ఆదీవాసీలు ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టరేట్​ ఎదుట నిరసన తెలిపారు. నూతనంగా ఏర్పాటుచేస్తామని ప్రకటించిన సాత్నాల మండలంలో తమను విలీనం చేయొద్దని. తమ గ్రామాలను ఆదిలాబాద్​ మండలంలోనే కొనసాగించాలని సుమారు 15 గ్రామాలకు చెందిన ఆదివాసీలు డిమాండ్​ చేశారు.

ప్రభుత్వ ప్రతిపాదనలను విరమించుకోవాలంటూ ఆర్డీవోకు వినతి పత్రం అందించారు. తన విజ్ఞప్తిని పట్టించుకోకుంటే పోరాటానికి దిగుతామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details