తెలంగాణ

telangana

ETV Bharat / state

చిట్​ ఫండ్​ మోసం చేసిందంటూ నిరసన

ఆదిలాబాద్​ పట్టణంలోని ఓ ప్రైవేటు చిట్​ ఫండ్​ సంస్థ తనను మోసం చేస్తోందంటూ కిరాణా కొట్టు యజమాని నిరసనకు దిగారు. చిట్టి డబ్బులు ఇవ్వకపోతే పోలీసులను ఆశ్రయిస్తానని తెలిపారు.

By

Published : Jun 1, 2019, 1:30 PM IST

చిట్ ఫండ్ ఎదుట బాధితుడి నిరసన

ఆదిలాబాద్​ పట్టణంలో కిరాణా కొట్టు యజమాని సతీష్​..చిట్​ ఫండ్​ సంస్థ తనను మేసం చేస్తోందంటూ తన ఇద్దరు కూతుర్లతో ఆందోళన చేపట్టారు. మొదట చిట్​ ఫండ్​ భవనంపై అంతస్తు ఎక్కి నిరసన తెలపగా.. సిబ్బంది సముదాయించి కార్యాలయంలోకి తీసుకెళ్లారు. తనకు రావాల్సిన చిట్టి డబ్బులు ఇవ్వకపోతే పోలీసులను ఆశ్రయిస్తానన్నారు.

చిట్ ఫండ్ ఎదుట బాధితుడి నిరసన

ABOUT THE AUTHOR

...view details