తెలంగాణ

telangana

By

Published : Dec 31, 2019, 6:49 PM IST

ETV Bharat / state

అభివృద్ధిని చూసి ఓర్వలేకే విమర్శలు: జోగురామన్న

ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే భాజపా ఎంపీ సోయం బాపురావు విమర్శలు చేస్తున్నారని ఆదిలాబాద్​ ఎమ్మెల్యే జోగు రామన్న మండిపడ్డారు.

adilabad mla jogu ramanna counter to mp soyam bapurao
అభివృద్ధిని చూసి ఓర్వలేకే విమర్శలు: జోగురామన్న

తెరాస ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే భాజపా ఎంపీ సోయం బాపూరావు విమర్శలు చేస్తున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న మండిపడ్డారు. ఆదిలాబాద్​లో ఆయన మాట్లాడారు. భారతీయ పౌరుడిగా తప్పు చేసిన వ్యక్తి ప్రధాని అయినా విమర్శించే హక్కు తనకు ఉందన్నారు. పౌరసత్వ సవరణ బిల్లుతో ఎవరికి నష్టం జరగదని చెబుతున్నప్పుడు దేశవ్యాప్తంగా ఆందోళనలు ఎందుకు జరుగుతున్నాయో చెప్పాలని డిమాండ్​ చేశారు.

అభివృద్ధిని చూసి ఓర్వలేకే విమర్శలు: జోగురామన్న

ABOUT THE AUTHOR

...view details