టీమ్ఇండియా మాజీ సారథి ధోనీ(ms dhoni) సోషల్మీడియాకు ఎంత దూరంగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడో ఓ సారి ట్వీట్ చేస్తుంటాడు. అలా గతంలో మహీ చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం వైరల్గా మారింది.
అసలేం జరిగిందటే?
టీమ్ఇండియా మాజీ సారథి ధోనీ(ms dhoni) సోషల్మీడియాకు ఎంత దూరంగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడో ఓ సారి ట్వీట్ చేస్తుంటాడు. అలా గతంలో మహీ చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం వైరల్గా మారింది.
అసలేం జరిగిందటే?
2012 జులైలో టీమ్ఇండియా.. శ్రీలంక పర్యటనకు వెళ్లినప్పుడు ఓ నెటిజన్ మహీని ట్రోల్ చేశాడు. బ్యాటింగ్, వికెట్ కీపింగ్పై దృష్టి సారించాలంటూ కామెంట్ పెట్టాడు. దానికి స్పందించిన ధోనీ.. 'సార్ ఓకే సార్.. ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి సార్' అంటూ వ్యంగ్యంగా బదులిచ్చాడు. అది కాస్త అప్పట్లో వైరల్గా మారగా.. ప్రస్తుతం మరోసారి అది బయటకు వచ్చింది.
ఇదీ చూడండి:Kohli: ధోనీ గురించి కోహ్లీ రెండు మాటల్లో