తెలంగాణ

telangana

ETV Bharat / sports

థియేటర్​లో విరుష్క జోడీ.. ఫొటో వైరల్​

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. విరామ సమయాన్ని సరదాగా గడుపుతున్నాడు. తన భార్య అనుష్కశర్మతో థియేటర్​కు వెళ్లి సినిమా చూశాడు. ఆ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు.

By

Published : Nov 28, 2019, 12:00 PM IST

Virat Kohli
విరుష్క

బంగ్లాదేశ్ పర్యటన అనంతరం లభించిన విరామ సమయాన్ని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆస్వాదిస్తున్నాడు. తన భార్య అనుష్క శర్మతో కలిసి సినిమాకు వెళ్లాడు. ఆ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. ప్రస్తుతం ఇది వైరల్​గా మారింది.

ఇటీవలే భూటాన్ పర్యటనలో కోహ్లీ, అనుష్కతో కలిసి ట్రెక్కింగ్‌కు వెళ్లాడు. ఈ ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో బుధవారం పోస్ట్ చేశాడు.

వచ్చే నెల 6 నుంచి వెస్టిండీస్​తో సిరీస్​లు ఆడనుంది టీమిండియా. ఇందులో భాగంగా 3 టీ20లు, 3 వన్డేలు జరగనున్నాయి.

ఇవీ చూడండి.. ఐపీఎల్​లో యువీ ఆడేందుకు అవకాశం ఉందా!

ABOUT THE AUTHOR

...view details