భారత కెప్టెన్గానే కాక ఐపీఎల్లోనూ అదరగొట్టిన ధోనీ.. ప్రపంచవ్యాప్తంగా చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. లీగ్లో ఎక్కువ పారితోషికం తీసుకున్న కెప్టెన్లలో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను వెనక్కు నెట్టేశాడు.
"ధోనీ ఐపీఎల్ ద్వారా మొత్తంగా రూ.137 కోట్లు సంపాదించాడు. గత మూడు సీజన్లలో దాదాపు రూ.45 కోట్లు అందుకున్నాడు. 2014-15లో రూ.12.5 కోట్లు, 2011 నుంచి 2013 వరకు ప్రతి ఏడాదికి రూ.8.2 కోట్ల పారితోషికం పుచ్చుకున్నాడు. కెరీర్ ప్రారంభంలో 1.5 మిలియన్ డాలర్లు తీసుకున్నాడు" అని ఇన్సైడ్ స్పోర్ట్స్ మనీ బిల్ నివేదికలో వెల్లడించింది.
విరాట్, రోహిత్ ఇలా....