దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత టెస్టు ఆడేందుకు టీమ్ఇండియా మహిళా జట్టు సిద్ధమైంది. ఈ ఏడాది జూన్లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనున్న మన అమ్మాయిలు.. టెస్టుతో ఈ టూర్ను ప్రారంభించనున్నారు. దీనితో పాటే వన్డే, టీ20ల్లోనూ తలపడనున్నారు. 2014లో చివరగా టెస్టు ఆడింది భారత మహిళా బృందం.
పర్యటన షెడ్యూల్: