తెలంగాణ

telangana

ETV Bharat / sports

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్

గువహటి వేదికగా ఇంగ్లండ్ మహిళల​తో జరుగుతున్న మూడో టీ-20లో టాస్ గెలిచిన బ్రిటీష్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.  ఇప్పటికే 2-0తో సిరీస్ కోల్పోయిన టీమిండియా ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది.

By

Published : Mar 9, 2019, 11:09 AM IST

భారత మహిళా జట్టు

మూడో టీ 20లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు ఇంగ్లీష్ అమ్మాయిలు.వన్డే సిరీస్​ను 2-1 తేడాతో గెలిచిన భారత మహిళా జట్టు టీ20లో ఆ స్థాయి ప్రదర్శన కనబర్చలేకపోయింది. ఇప్పటికే సిరీస్ కోల్పోయిన మంధాన సేన... ఆఖరి మ్యాచ్​లో అయినా గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. పొట్టి ఫార్మాట్లో భారత్ ఇప్పటికే

ఆరు మ్యాచులు వరుసగా ఓడిపోయింది. వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్​ ముందు ఇలాంటి ప్రదర్శన జట్టు మేనేజ్​మెంట్​ను కలవరపెడుతోంది.
రెగ్యులర్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ గాయంతో దూరమవగా స్మృతి మంధాన తాత్కాలికి కెప్టెన్​గా వ్యవహరిస్తోంది. రెండు మ్యాచ్​ల్లోనూ టాప్ ఆర్డర్ విఫలమవడం జట్టును ఆందోళన కలిగిస్తోంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details