తెలంగాణ

telangana

ETV Bharat / sports

లంచ్ విరామానికి టీమిండియా 72/2

కింగ్​స్టన్ వేదికగా వెస్టిండీస్​తో జరుగుతోన్న మ్యాచ్​లో లంచ్ విరామానికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. మయాంక్, విరాట్ క్రీజులో ఉన్నారు.

By

Published : Aug 30, 2019, 11:11 PM IST

Updated : Sep 28, 2019, 10:10 PM IST

మ్యాచ్

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు ఆరంభంలోనే టీమిండియా రెండు వికెట్లు కోల్పోయింది. హోల్డర్‌ వేసిన ఏడో ఓవర్‌ ఐదో బంతికి ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (13) కార్న్‌వాల్‌ చేతికి చిక్కాడు. తర్వాత మయాంక్​తో కలిసిన పుజారాను.. క్రీజులో కాస్త కుదురుకునే లోపే కార్న్‌వాల్‌ పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతానికి క్రీజులో మయాంక్‌(41), కోహ్లీ(5) ఉన్నారు. లంచ్ విరామానికి భారత్‌ 30 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది.

ఇవీ చూడండి.. 'అందుకే అతడ్ని ఎంపిక చేయలేదు'
Last Updated : Sep 28, 2019, 10:10 PM IST

ABOUT THE AUTHOR

...view details