తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సినీ డైరీ: 15 ఏళ్ల తర్వాత బాలీవుడ్​కు బాలు

కెరీర్​ తొలినాళ్లలో బాలీవుడ్​లో పనిచేసిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. దాదాపు 15 ఏళ్ల పాటు హిందీలో పాడలేదు. మళ్లీ 2013లో వచ్చిన 'చెన్నై ఎక్స్​ప్రెస్' సినిమాలో టైటిల్​ గీతాన్ని ఆలపించారు.

By

Published : Jun 27, 2019, 12:41 PM IST

సినీ డైరీ: 15 ఏళ్ల తర్వాత బాలీవుడ్​కు ఎస్పీ బాలు

ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం.. తెలుగు, తమిళం, హిందీ ఇలా ఏ భాషలోనైనా అలవోకగా పాడే గాన గంధర్వుడు. 40 వేలకుపైగా పాటలు పాడి తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. తెలుగు సినీ సంగీత ప్రపంచానికి సంబంధించి ఘంటసాల వారసునిగా బాలును చెప్పుకుంటారు.

కెరీర్‌ ప్రారంభంలో బాలీవుడ్‌లోనూ పాటలు పాడిన బాలు ఆ తర్వాత విరామం తీసుకున్నారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత షారుఖ్‌ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటించిన ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’లో టైటిల్‌ గీతాన్ని ఆలపించారు. 2013లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల మన్ననలు అందుకుని ఎస్పీ బాలుకు కమ్‌బ్యాక్‌ చిత్రంగా నిలిచింది.

ఇది చదవండి: సినీ డైరీ: జపాన్​లో రామానాయుడు ఇబ్బందులు

ABOUT THE AUTHOR

...view details