తెలంగాణ

telangana

By

Published : Mar 1, 2020, 7:40 PM IST

Updated : Mar 3, 2020, 2:13 AM IST

ETV Bharat / sitara

'మోహన్రావొచ్చినాడు.. వాసుగోడి పీక తీసుకెళ్లిపోనాడు'

నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీసిన 'పలాస 1978' ట్రైలర్ అలరిస్తోంది. ఈ శుక్రవారం(మార్చి 6)న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

'మోహన్రావొచ్చినాడు.. వాసుగోడి పీక తీసుకెళ్లిపోనాడు'
'పలాస 1978' ట్రైలర్

'బురదలోకి దిగిపోయినాం. కాళ్లు కడుక్కోవడానికి నీళ్లు సరిపోవు, ఎవుడు ఎప్పుడు ఎల్లిపోయి వచ్చి మా పీక తీసుకెళ్లిపోతాడా? అని భయంగా ఉంటాదే' అని అంటున్నాడు యువహీరో రక్షిత్‌. ఇతడు నటించిన చిత్రం 'పలాస 1978'. యథార్థ సంఘటనల ఆధారంగా తీశారు. నటుడు రానా.. నేడు(ఆదివారం) విడుదల ట్రైలర్‌ను చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెప్పాడు.

'పలాస 1978' సినిమాలోని ఓ సన్నివేశం

ఇందులో నక్షత్ర హీరోయిన్. రఘు కుంచె సంగీతమందించడం సహా ప్రతినాయకుడిగానూ నటించాడు. కరుణ కుమార్‌ దర్శకుడు. దయన్‌ అట్లూరి నిర్మించారు. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పకులు. ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

Last Updated : Mar 3, 2020, 2:13 AM IST

ABOUT THE AUTHOR

...view details