- పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కుటుంబం మహేశ్బాబు కుటుంబానికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేకంగా కొన్ని బహుమతులు పంపింది. దీనికి సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
- 'ఆచార్య' సెట్లో హీరో చిరంజీవిని కలిశారు డైలాగ్ కింగ్ మోహన్బాబు. ఈ సందర్భంగా వీరిద్దరు కలిసి దిగిన ఫొటోను సోషల్మీడియాలో పంచుకున్నారీ నటులు.
- తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ 'తలైవి' చిత్రంలో ఎమ్జీఆర్ పాత్ర పోషిస్తున్నారు నటుడు అరవింద్ స్వామి. దీనికి సంబంధించిన లుక్ను గురువారం ఉదయం 10గంటలకు విడుదల చేయనుంది చిత్రబృందం.
-
హీరో రవితేజ ప్రస్తుతం 'ఖిలాడీ' సినిమాలో నటిస్తున్నారు. చిత్రీకరణ జరుగుతోంది. ఈ సందర్భంగా షూటింగ్ సెట్లో ఓ సెల్ఫీ దిగి పోస్ట్ చేశారు మాస్ మహారాజా.
చిరుతో మోహన్బాబు.. మహేశ్కు పవన్ స్పెషల్ గిఫ్ట్
చిత్రసీమకు సంబంధించిన కొత్త విషయాలు మిమ్మల్ని పలకరించేందుకు వచ్చేశాయి. ఇందులో.. 'తలైవి' చిత్రంలోని నటుడు అరవింద్ స్వామి లుక్ విడుదల వివరాలు, 'ఆచార్య' సెట్లో చిరును కలిసిన మోహన్బాబు, మహేశ్బాబుకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ పవన్ కల్యాణ్ పంపిన ప్రత్యేక బహుమతుల ఫొటోలు సహ పలు విషయాలు ఉన్నాయి.
చిరుతో మోహన్బాబు.. మహేశ్కు పవన్ స్పెషల్ గిఫ్ట్
Last Updated : Dec 23, 2020, 7:39 PM IST