అనంతగిరి అటవీప్రాంతంలో రెండు మృతదేహాలు లభ్యం
అనంతగిరి అటవీప్రాంతంలో రెండు మృతదేహాలు
15:44 May 02
అనంతగిరి అటవీప్రాంతంలో రెండు మృతదేహాలు
వికారాబాద్ జిల్లా అనంతగిరి అటవీప్రాంతంలో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. నెలరోజుల క్రితమే ఇద్దరూ చనిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. చెట్టుకు ఉరేసుకుని చనిపోయిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఇవీ చూడండి: తెలంగాణలో రెడ్, ఆరెంజ్, గ్రీన్జోన్ జిల్లాలివే..
Last Updated : May 2, 2020, 4:54 PM IST