తెలంగాణ

telangana

By

Published : Feb 7, 2019, 6:53 PM IST

Updated : Feb 7, 2019, 6:59 PM IST

ETV Bharat / jagte-raho

శిఖా చౌదరి మా ఇంటికి ఎందుకొచ్చింది: పద్మశ్రీ

వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో శిఖా చౌదరికి క్లీన్​ చిట్​ ఇవ్వడంపై... భార్య పద్మ శ్రీ అనుమానాలు వ్యక్తం చేశారు. రాకేశ్​ రెడ్డి వద్ద తీసుకున్న డబ్బు ఏమైందో తనకు తెలియదన్నారు. తన భర్త చనిపోయిన తర్వాత శిఖా తమ ఇంటికి ఎందుకొచ్చిందో పోలీసులు విచారించాలని కోరారు. జయరాం భర్తగా, తండ్రిగా గొప్ప పాత్ర పోషించారని పద్మ శ్రీ గుర్తు చేసుకున్నారు.

శిఖా చౌదరి జయరాం ఇం

శిఖా చౌదరి జయరాం ఇంటికి ఎందుకొచ్చింది
రెండు అంశాలపై హైదరాబాద్​ పోలీసులకు ఫిర్యాదు చేశానని జయరాం భార్య పద్మ శ్రీ తెలిపారు. తన భర్త మరణానికి సంబంధించి ఎఫ్​ఐఆర్, జయరాం చనిపోయిన తర్వాత మా ఇంట్లోకి శిఖా ఎందుకొచ్చింది అనే అంశాలపై విచారణ జరపాలని పోలీసులను కోరినట్లు చెప్పారు.
Last Updated : Feb 7, 2019, 6:59 PM IST

ABOUT THE AUTHOR

...view details