ఆంధ్రప్రదేశ్లోని విశాఖ పెందుర్తి చిన్నముసిడివాడలో కుటుంబ కలహాలతో తండ్రి వీర్రాజు (70) కుమారుడిని జల రాజు (40) సుత్తితో కొట్టి హత్య చేశాడు.
కుటుంబ కలహాలతో కుమారుడిని చంపిన తండ్రి
ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా పెందుర్తి చిన్న ముసిడివాడలో కుటుంబ కలహాలతో తండ్రి కుమారుడిని చంపాడు. ఆపై పోలీసులకు లొంగిపోయాడు.
కుటుంబ కలహాలతో కుమారుడిని చంపిన తండ్రి
అనంతరం పెందుర్తి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. మృతుడు మర్చంట్ నావీ ఉద్యోగి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చూడండి :యశోద ఆసుపత్రి నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య