హైదరాబాద్లో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు అయింది. రూ.50 లక్షల విలువైన 2.8 టన్నుల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు, వ్యవసాయశాఖ అధికారుల సంయుక్త ఆపరేషన్లో భాగంగా ముఠా గుట్టు బయటకు వచ్చింది.
నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు
Published : Jun 9, 2020, 1:32 PM IST
Published : Jun 9, 2020, 1:32 PM IST
|Updated : Jun 9, 2020, 2:53 PM IST
నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు
13:30 June 09
నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు
Last Updated : Jun 9, 2020, 2:53 PM IST