రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం పెద్ద మంగళారానికి చెందిన నర్సింలు(25) ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం ఉదయం ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. నర్సింలు మహబూబ్నగర్కు చెందిన ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు.
పెద్ద మంగళారంలో వ్యక్తి ఆత్మహత్య
కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం పెద్ద మంగళారంలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
పెద్ద మంగళారంలో వ్యక్తి ఆత్మహత్య
ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి:ఎదురెదురుగా వెళ్తున్న ద్విచక్రవాహనాలు ఢీ.. ఒకరు మృతి