తెలంగాణ

telangana

By

Published : Oct 24, 2020, 10:41 AM IST

ETV Bharat / jagte-raho

పెద్ద మంగళారంలో వ్యక్తి ఆత్మహత్య

కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం పెద్ద మంగళారంలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

a man commited suicide in rangareddy district
పెద్ద మంగళారంలో వ్యక్తి ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం పెద్ద మంగళారానికి చెందిన నర్సింలు(25) ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం ఉదయం ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. నర్సింలు మహబూబ్​నగర్​కు చెందిన ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు.

ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి:ఎదురెదురుగా వెళ్తున్న ద్విచక్రవాహనాలు ఢీ.. ఒకరు మృతి

ABOUT THE AUTHOR

...view details