తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆస్పత్రిలో మంటలు- ఏడుగురు కరోనా రోగులు మృతి

By

Published : Dec 26, 2020, 6:03 PM IST

Updated : Dec 26, 2020, 6:49 PM IST

Fire at Egyptian hospital kills 7 coronavirus patients
ఆస్పత్రిలో మంటలు- ఏడుగురు కరోనా పేషెంట్లు మృతి

18:01 December 26

ఆస్పత్రిలో మంటలు- ఏడుగురు కరోనా రోగులు మృతి

ఈజిప్టులోని ఓ ఆసుపత్రిలో ప్రమాదం చోటు చేసుకుంది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో భారీగా మంటలు చెలరేగడం వల్ల... ఏడుగురు కరోనా రోగులు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు.

ఈ ఘటనలో గాయపడిన వారిని సమీపంలోని మరో ఆసుపత్రి తరలించారు. ఉన్నట్లుండి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. షార్ట్-సర్క్యూట్ కారణంగా మంటలు చెరేగాయని స్థానిక మీడియా తెలిపింది. అయితే ఇందుకు సంబంధించి  పూర్తిస్థాయి దర్యప్తు నివేదికను అందజేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. 

Last Updated : Dec 26, 2020, 6:49 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details