తెలంగాణ

telangana

By

Published : Mar 26, 2019, 1:14 PM IST

ETV Bharat / city

శివ భక్తులను కనువిందు చేసిన బలిహరణ!

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం.. వేములవాడలో శివపార్వతుల కల్యాణ మహోత్సవం వైభవంగా జరుగుతోంది. నేటితో ముగియనున్న ఉత్సవాలకు పెద్ద ఎత్తున శివభక్తులు తరలివచ్చారు.

శివపార్వతుల కల్యాణం

వైభవంగా ఉమా మహేశ్వరుల కల్యాణం
వేములవాడలో కైలాసవాసుని కల్యాణ మహోత్సవం కన్నులపండువగా జరుగుతోంది. ఈనెల 22 నుంచి ప్రారంభమైన వివాహ ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. అర్చకులు నిర్వహించిన బలిహరణ కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది. చివరి రోజు కావడం వల్ల పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. యాగశాలలో ప్రత్యేక పూజలు చేశారు. ఉమా మహేశ్వరుల పల్లకిసేవలో పాల్గొనేందుకు పోటీ పడ్డారు.

ABOUT THE AUTHOR

...view details