తెలంగాణ

telangana

ETV Bharat / city

ఒక పరీక్ష రాస్తే మరో పరీక్షకు మార్కులేశారు

ఇటీవల విడుదలైన ఇంటర్​ ఫలితాల్లో అవకతవకలు జరిగిన విషయం విదితమే. హైదరాబాద్​ ప్రభుత్వ కళాశాల నుంచి ఎండీ నౌషీన్​ అరబిక్​ పేపర్​ 1,2 పరీక్షలు రాయగా తాను ఉర్దూ పరీక్ష రాసినట్లు 0 మార్కులు వేసింది ఇంటర్​ బోర్డు.

By

Published : Apr 23, 2019, 3:35 PM IST

అరబిక్​ రాస్తే ఉర్దూకు మార్కులిచ్చారంటున్న జానీమియా

నల్గొండ పట్టణం బీటీఎస్​కు చెందిన ఎండీ నౌషిన్​ హైదరాబాద్​లోని ప్రభుత్వ కళాశాలలో 2018లో ఇంటర్మీడియట్​ పూర్తి చేశారు. యునాని మెడిసిన్​ కోసం ఈ ఏడాది మార్చిలో అరబిక్​ పేపర్​-1,2 పరీక్షలు రాసింది. ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఆమె రాసిన పరీక్షకు కాకుండా ఉర్దూ పేపరు రాసినట్లు.. సున్నా మార్కులు వచ్చినట్టు పేర్కొన్నారు. ప్రభుత్వం తమకు తగిన న్యాయం చేయాలని నౌషిన్​ తండ్రి ఎండీ జానీమియా తెలిపారు.

అరబిక్​ రాస్తే ఉర్దూకు మార్కులిచ్చారంటున్న జానీమియా

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details