తెలంగాణ

telangana

By

Published : Apr 2, 2020, 4:55 PM IST

ETV Bharat / city

లాక్​డౌన్ సమయంలో ఆపన్నహస్తం

కరోనా నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్​డౌన్ విధించడం వల్ల ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. సామాన్య ప్రజానీకం నిత్యావసర వస్తువుల కోసం ఇబ్బంది పడకుండా పలువురు దాతలు పేదలకు నిత్యావసర సరుకులు పంచారు.

Help For Poor People In Khamma Dur To lock down
లాక్​డౌన్ సమయంలో ఆపన్నహస్తం

లాక్​డౌన్ సమయంలో ఆపన్నహస్తం

కరోనా నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్​డౌన్ విధించడం వల్ల ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. సామాన్య ప్రజానీకం నిత్యావసర వస్తువుల కోసం ఇబ్బంది పడకుండా పలువురు దాతలు పేదలకు నిత్యావసర సరుకులు పంచారు. విరాళాలు సేకరించి ప్రభుత్వానికి అందించారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపు మేరకు ఖమ్మం జిల్లావ్యాప్తంగా విరాళాలు వసూలు చేసి ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో గల పేదలకు ఇంటికి ఐదు కిలోల బియ్యం, కేజీ కందిపప్పు, పసుపు, కారం, నూనె ఇతర వస్తువులు అందించారు.

ABOUT THE AUTHOR

...view details