ప్రభుత్వం నుంచి ఇప్పటివరకూ ఎటువంటి స్పందన రాలేదని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి తెలిపారు.తమకు సంఘీభావం తెలిపేందుకు దిల్లీ, చెన్నై నుంచి కార్మికులు వస్తున్నారని వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాల ఐకాస నేతలు, విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపిన విషయం గుర్తు చేశారు.
"సర్కారు స్పందించలేదు.. సమ్మెపై వెనక్కి తగ్గేదిలేదు"
సమస్యలు పరిష్కరించే వరుకూ సమ్మె కొనసాగుతుందని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి తెలిపారు.
"సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుంది"
Last Updated : Oct 16, 2019, 5:47 PM IST