- ముస్లింలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు..
రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదరులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. గంగాజమునా తహజీబ్ జీవన విధానం మరింతగా పరిఢవిల్లాలని, సోదరభావ స్ఫూర్తి గొప్పగా బలపడాలని అభిలషించారు. కొవిడ్ నిబంధనలను అనుసరిస్తూ ప్రార్థనలు చేసుకోవాల్సిందిగా కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఈ ఏడాది సాధారణ వర్షపాతమే..
నైరుతి రుతుపవనాలతో ఈ ఏడాది సాధారణం వర్షపాతం నమోదు కానుందని ఓ ప్రైవేటు వాతావరణ సంస్థ తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మాయ మాటలు చెప్పేవారిని మళ్లీ నమ్మొద్దు..
సాగర్ ఉప ఎన్నికలు దగ్గర పడుతోన్న వేళ.. ప్రధాన పార్టీల ముఖ్య నేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. బలం చూపించుకునేందుకు అధికార పార్టీ నేతలు.. పట్టు పెంచుకునేందుకు ప్రతిపక్ష నేతలు అహర్నిశలు శ్రమిస్తున్నారు. పండగ నాడూ.. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో తిరుగుతూ.. ఓట్లు అభ్యర్థించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఉగాది శుభాకాంక్షలు తెలిపిన దత్తన్న..
హిమాచల్ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రజలందరికీ శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. పండగను పురస్కరించుకుని ఆ రాష్ట్ర రాజ్భవన్లో యజ్ఞం నిర్వహించారు. కరోనా మహమ్మారి త్వరగా అంతరించిపోవాలని వేడుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మందుపాతరలకే భయపడలేదు..
సమస్యలకు భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొోవాలని తెదేపా అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఉగాది పంచాగ శ్రవణంలో పాల్గొన్న ఆయన.. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. గత ఏడాది నెలకొన్న చీకట్లను ఈ కొత్త సంవత్సరంలో అధిగమించేందుకు ప్రయత్నించాలని ఆకాంక్షించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆరుగురు కరోనా రోగులు మృతి..