తెలంగాణ

telangana

ETV Bharat / city

లండన్​ విమానాశ్రయంలో చిక్కుకున్న తెలుగు ప్రయాణికులు

By

Published : Mar 20, 2020, 7:04 PM IST

Updated : Mar 20, 2020, 7:24 PM IST

telugu-commuters-stranded-at-london-airport
లండన్​ విమానాశ్రయంలో చిక్కుకున్న తెలుగు ప్రయాణికులు

18:56 March 20

లండన్​ విమానాశ్రయంలో చిక్కుకున్న తెలుగు ప్రయాణికులు

లండన్​ విమానాశ్రయంలో చిక్కుకున్న తెలుగు ప్రయాణికులు

      లండన్‌ గ్యాట్‌విక్‌ విమానాశ్రయంలో 30 మంది తెలంగాణ, ఏపీ వాసులు చిక్కుకున్నారు. ఈ నెల 22 నుంచి విమాన సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించడం వల్ల... ఇవాళే భారత్‌కు వచ్చేందుకు భారతీయులు టికెట్లు బుక్‌ చేసుకున్నారు. గ్యాట్‌విక్‌ విమానాశ్రయానికి చేరుకున్న 70 మందిలో తెలంగాణ, ఏపీ, రాజస్థాన్‌, గుజరాత్‌ వాసులు ఉన్నట్లు సమాచారం.  

          భారత్‌కు విమాన సేవలు నిలిపివేసినట్లు విమానాశ్రయ అధికారులు ప్రకటించటంతో  ప్రయాణికులు భారత రాయబార కార్యాలయాన్ని ఆశ్రయించారు. తమను ఇండియాకు పంపించాలని అధికారులను వేడుకున్నారు. ఈటీవీ తెలంగాణకు సిరిసిల్ల వాసి శరణ్​ ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు.  

Last Updated : Mar 20, 2020, 7:24 PM IST

ABOUT THE AUTHOR

...view details