తెలంగాణ

telangana

By

Published : May 25, 2020, 7:22 PM IST

ETV Bharat / city

తితిదే విషయంలో వివాదాలు వద్దు: స్వామి స్వరూపానంద

తితిదే విషయంలో వివాదాలకు తావు లేకుండా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి శారధ పీఠాధిపతి స్వామి స్వరూపానంద సూచించారు. ఈ మేరకు ప్రభుత్వ పెద్దలు, తితిదే ఛైర్మన్, ఈవోతో కీలక మంతనాలు జరిపారు.

swamy swaroopanandendra
swamy swaroopanandendra

తితిదే తీసుకునే ప్రతి నిర్ణయం కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉంటుందని స్వామి స్వరూపానంద వ్యాఖ్యానించారు. భక్తుల మనోభావాలను గౌరవించేలా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.

శ్రీవారి ఆలయం తెరుచుకుంటుందని భక్తులు ఎదురుచూస్తున్నారని.. ఇలాంటి సమయంలో వచ్చిన ఈ వివాదాన్ని సత్వరం పరిష్కరించాలని సూచించారు.

ఇదీ చదవండి:దేవుడి సొమ్ముకు ఆశపడేవాళ్లం కాదు: వైవీ సుబ్బారెడ్డి

ABOUT THE AUTHOR

...view details