తెలంగాణ

telangana

By

Published : Jun 15, 2020, 8:23 PM IST

ETV Bharat / city

'రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు'

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు.

ambati rambabu
'రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు'

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలను ఆ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కొట్టిపారేశారు. రఘురామకృష్ణరాజు ఎప్పుడూ ఏదో ఒక కామెంట్ చేస్తుంటారన్నారు. ఆయన ఓ తేడా మనిషి అంటూ వ్యాఖ్యానించారు. ఆయన కామెంట్స్​ను సీరియస్​గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు.

'రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు'

ABOUT THE AUTHOR

...view details