తెలంగాణ

telangana

చైతన్యపురి గణేశుడి లడ్డూ రూ.51 వేలు

By

Published : Sep 13, 2019, 12:41 PM IST

భాగ్య నగరంలో గణపతి నిమజ్జనాలు వైభవంగా జరిగాయి. నిమజ్జనానికి ముందు జరిగే లడ్డూ వేలంపాట పోటాపోటీగా నిర్వహిస్తున్నారు.

పోటాపోటిగా లడ్డూ వేలం..

పోటాపోటిగా లడ్డూ వేలం..

హైదరాబాద్ చైతన్యపురిలోని సాయినగర్ కాలనీ శివాజీ గణేశ్​ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతి లడ్డూ వేలం నిర్వహించారు. ఈ సందర్భంగా 51 వేల రూపాయలకు శివాంత్ రెడ్డి లడ్డూని దక్కించుకున్నారు. శివంత్ రెడ్డికి అంతా మంచి కలగాలని తెలియచేస్తూ ఉత్సవ కమిటీ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details