హైదరాబాద్ చైతన్యపురిలోని సాయినగర్ కాలనీ శివాజీ గణేశ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతి లడ్డూ వేలం నిర్వహించారు. ఈ సందర్భంగా 51 వేల రూపాయలకు శివాంత్ రెడ్డి లడ్డూని దక్కించుకున్నారు. శివంత్ రెడ్డికి అంతా మంచి కలగాలని తెలియచేస్తూ ఉత్సవ కమిటీ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.