తెలంగాణ

telangana

By

Published : Dec 15, 2019, 8:09 PM IST

ETV Bharat / city

'పౌర'సెగ: హైదరాబాద్​లో అస్సామీల ఆందోళనలు

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా హైదరాబాద్​ ఇందిరాపార్కు వద్ద అస్సామీలు ఆందోళన చేపట్టారు.

Assamese protest
ఇందిరాపార్క్​ వద్ద అస్సామీల భారీ ఆందోళన

పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ హైదరాబాద్​ ఇందిరాపార్కు వద్ద అస్సామీలు ఆందోళన చేపట్టారు. బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్కు వద్ద పెద్ద ఎత్తున గుమిగూడిన అస్సామీలు ప్లకార్డులతో ర్యాలీ చేశారు. క్యాబ్​ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని.. తమ రాష్ట్ర హక్కులకు, సంస్కృతిని కాపాడాలని డిమాండ్​ చేశారు.

'పౌర'సెగ: హైదరాబాద్​లో అస్సామీల ఆందోళనలు

సంబంధిత కథనాలు: అసోం 'పౌర' అల్లర్లలో నలుగురికి చేరిన మృతుల సంఖ్య

ABOUT THE AUTHOR

...view details