తెలంగాణ

telangana

ETV Bharat / city

పీఆర్సీపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

By

Published : Jan 24, 2022, 3:07 PM IST

పీఆర్సీపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
పీఆర్సీపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

15:02 January 24

పీఆర్సీపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

ఏపీ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పీఆర్సీ జీవోలను సవాల్​ చేస్తూ దాఖలైన పిటిషన్​పై ఆ రాష్ట్ర హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. పీఆర్సీ నివేదికను బహిర్గతం చేయలేదని పిటిషనర్​ తరఫు న్యాయవాది రవితేజ కోర్టుకు తెలిపారు. నోటీసు లేకుండా జీతాల్లో కోత విధించడం చట్ట విరుద్ధమన్నారు. హెచ్​ఆర్​ఏ విభజన చట్ట ప్రకారం జరగలేదని ఉన్నత న్యాయస్థానానికి వివరించారు.

ఈ క్రమంలో కోర్టు ఎదుట హాజరుకావాలని పిటిషనర్​తో పాటు 12 సంఘాల నేతలను ధర్మాసనం ఆదేశించింది. ఏపీ గెజిటెడ్​ ఆఫీసర్స్​ ఐకాస అధ్యక్షుడు కృష్ణయ్య పీఆర్సీని సవాలు చేస్తూ పిటిషన్​ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

For All Latest Updates

TAGGED:

HIGH

ABOUT THE AUTHOR

...view details