తెలంగాణ

telangana

పారిశ్రామిక రంగ అభివృద్ధికి రూ.1,998 కోట్లు

By

Published : Mar 8, 2020, 4:12 PM IST

Updated : Mar 8, 2020, 6:41 PM IST

రాష్ట్రంలో పారిశ్రామిక రంగ అభివృద్ధికి రూ.1,998 కోట్లు, ప్రోత్సాహకాల కోసం రూ.1,500 కోట్లు కేటాయించామని మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు.

పారిశ్రామిక రంగ అభివృద్ధికి రూ.1,998 కోట్లు
పారిశ్రామిక రంగ అభివృద్ధికి రూ.1,998 కోట్లు

రాష్ట్రంలో పారిశ్రామిక రంగ అభివృద్ధికి రూ.1,998 కోట్లు ప్రతిపాదించామని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఈ ఏడాది పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం రూ.1,500 కోట్లు కేటాయించామని చెప్పారు.

పారిశ్రామిక రంగ అభివృద్ధికి రూ.1,998 కోట్లు

2013-14 ఐటీ ఎగుమతులు విలువ రూ.50 వేల కోట్లగా ఉంటే.. 2018-19లో ఐటీ రూ.లక్షా 9 వేల కోట్లకు పెరగడం పారిశ్రామిక అభివృద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, పట్టణాలకు కూడా ఐటీని విస్తరిస్తామని స్పష్టం చేశారు.

పారిశ్రామిక రంగ అభివృద్ధికి రూ.1,998 కోట్లు

ఇవీ చూడండి:తెలంగాణ బడ్జెట్ కేటాయింపులు ఇవే..

Last Updated : Mar 8, 2020, 6:41 PM IST

ABOUT THE AUTHOR

...view details