తెలంగాణ

telangana

సీఎంఆర్​ఎఫ్​కు భారత్​ బయోటెక్​ భారీ విరాళం

By

Published : May 5, 2020, 6:35 PM IST

Updated : May 5, 2020, 7:02 PM IST

ముఖ్యమంత్రి సహాయ నిధికి... భారత్​ బయోటెక్​ రెండు కోట్ల విరాళం అందించింది. ఈ మేరకు ప్రగతి భవన్​లో ముఖ్యమంత్రిని సంస్థ ఛైర్మన్​, ప్రతినిధులు కలిసి చెక్కును అందించారు. త్వరలోనే వ్యాక్సిన్​ ఆవిష్కరించనున్నట్టు తెలిపారు.

bharat bio tech donate two crores to telanagana chief minister relief fund
సీఎంఆర్​ఎఫ్​కు భారత్​ బయోటెక్​ భారీ విరాళం

కరోనా వైరస్​ను కట్టడి చేసేందుకు ప్రభుత్వానికి భారత్ బయోటెక్ కంపెనీ రెండు కోట్ల రూపాయల భారీ విరాళాన్ని అందించింది. కంపెనీ ఛైర్మన్​, మేనేజింగ్​ డైరెక్టర్ కృష్ణ ఎమ్​. ఎల్లా, కో-ఫౌండర్, జాయింట్ మేనేజింగ్ డైరక్టర్ సుచిత్ర కె. ఎల్లా, ప్రెసిడెంట్ సాయి డి. ప్రసాద్ ప్రగతిభవన్​లో ముఖ్యమంత్రి కేసీఆర్​కు చెక్కు అందించారు. కరోనా వైరస్ నిర్మూలనకు త్వరలోనే వ్యాక్సిన్​ ఆవిష్కరించనున్నట్లు ఛైర్మన్​ కృష్ణ ఎమ్. ఎల్లా తెలిపారు.

సీఎంఆర్​ఎఫ్​కు భారత్​ బయోటెక్​ భారీ విరాళం
Last Updated : May 5, 2020, 7:02 PM IST

ABOUT THE AUTHOR

...view details