తెలంగాణ

telangana

పట్టాపాసు పుస్తకాల జారీలో అలసత్వంతోనే హత్య!

అబ్దుల్లాపూర్​మెట్ తహసీల్దార్‌ విజయారెడ్డి హత్యకేసులో నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. గౌరెల్లికి చెందిన సురేష్‌ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని సీపీ మహేష్‌భగవత్‌ తెలిపారు. బాచారంలోని 7ఎకరాల పట్టాపాసు పుస్తకాల వ్యవహారంలో హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మధ్యాహ్నం 1.15గంటలకు ఘటన జరిగింది. నిందితుడు సురేష్‌కు చికిత్స అందిస్తున్నామని సీపీ పేర్కొన్నారు.

By

Published : Nov 4, 2019, 5:00 PM IST

Published : Nov 4, 2019, 5:00 PM IST

Updated : Nov 4, 2019, 6:05 PM IST

పట్టాపాసు పుస్తకాల జారీలో అలసత్వంతోనే హత్య!

.

Last Updated : Nov 4, 2019, 6:05 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details