అంతర్జాతీయ ప్రతికూలతల మధ్య స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ- సెన్సెక్స్ 250పాయింట్లకుపైగా తగ్గి 38వేల 880 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 85పాయింట్లకుపైగా నష్టంతో 11వేల 665 వద్ద ట్రేడవుతోంది.
కారణాలు:
*అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలు
*రూపాయి పతనం
* ముడి చమురు ధరల పెరుగుదల
నష్టాల్లో...
ఎస్ బ్యాంకు, రిలయన్స్ ఇండస్ట్రీస్ (2.66 శాతం) భారీగా నష్టపోయాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, ఏసియన్ పెయింట్స్, కోటక్ బ్యాంక్, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, మారుతీ, ఎస్ అండ్ ఎమ్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ సమారు 1.72 శాతం వరకు నష్టాలు చవిచూశాయి.
లాభాల్లో..