తెలంగాణ

telangana

By

Published : May 14, 2020, 9:52 PM IST

Updated : May 15, 2020, 11:40 AM IST

ETV Bharat / business

కరోనా ప్యాకేజీ రెండో రోజు వివరాలు సంక్షిప్తంగా..

కరోనా సంక్షోభంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికులకు అండగా నిలిచేందుకు కేంద్రం సమగ్ర కార్యచరణ ప్రకటించింది. రేషన్‌కార్డు లేనప్పటికీ 2 నెలలపాటు ఉచితంగా ఆహార ధాన్యాలు అందిస్తామని తెలిపింది. ఆత్మనిర్భర భారత్ అభియాన్‌లో భాగంగా వలస కూలీలు, రైతులను ఆదుకునేందుకు.. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. ఆ వివరాలు సంక్షిప్తంగా..

nirmala sitaraman address on special corona package day 2 highlights
కరోనా ప్యాకేజీ రెండో రోజు వివరాలు సంక్షిప్తంగా..

లాక్​డౌన్​ కారణంగా ఒత్తిడి ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు ప్రకటించిన భారీ ప్యాకేజీ వివరాలను... కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. మందగమనంలో కూరుకుపోయిన రంగాలకు సరైన దిశానిర్దేశం ఇచ్చేలా పలు కీలక ప్రకటనలు చేశారు.

వలస కార్మికులు, వీధి వ్యాపారులు, స్వయం ఉపాధి, చిన్న, సన్నకారు రైతులు, ముద్ర యోజన, హౌసింగ్‌, ఉద్యోగ కల్పన సహా మొత్తం 9 అంశాలకు సంబంధించిన కేటాయింపుల వివరాలను నిర్మల ప్రకటించారు. ఆ వివరాలన్నీ ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో మీకోసం..

రెండో రోజు ముఖ్యాంశాలు

కరోనా ప్యాకేజీ రెండో రోజు వివరాలు సంక్షిప్తంగా..

ఒకే దేశం-ఒకే రేషన్

ఒకే దేశం-ఒకే రేషన్

ఉచిత రేషన్

ఉచిత రేషన్

పట్టణ పేదలకు ఆవాసం

పట్టణ పేదలకు ఆవాసం

రైతులకు అండ

రైతులకు అండ

ఉపాధి హామీ

ఉపాధి హామీ

వీధి వ్యాపారులు

వీధి వ్యాపారులు

ముద్రా శిశు రుణాలు

ముద్రా శిశు రుణాలు

నిర్మాణ రంగం

నిర్మాణ రంగం
Last Updated : May 15, 2020, 11:40 AM IST

ABOUT THE AUTHOR

...view details