తెలంగాణ

telangana

By

Published : Feb 25, 2020, 4:35 PM IST

Updated : Mar 2, 2020, 1:00 PM IST

ETV Bharat / business

భారీగా తగ్గిన బంగారం ధర- నేటి లెక్కలివే...

బంగారం, వెండి ధరలు తగ్గాయి. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.954 తగ్గి రూ.43,549కి చేరింది. కిలో వెండి ధర రూ.49,990గా ఉంది.

Gold tumbles Rs 954 on strong rupee, global cues
రూ.954 వరకు తగ్గిన బంగారం ధరలు

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, పసిడి ధరలు తగ్గడం, రూపాయి బలపడడం వల్ల పసిడి ధరలు దిగొచ్చాయి. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.954 తగ్గి రూ.43,549కు చేరుకుంది. వెండి ధర కూడా కిలోకు రూ.80 తగ్గి రూ.49,990కు చేరుకుంది.

అంతర్జాతీయ మార్కెట్​లో

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్స్​ బంగారం ధర 1,648 డాలర్లు, ఔన్స్​ వెండి ధర 18.40 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి: కరోనా ఎఫెక్ట్​: మార్కెట్లకు స్వల్ప నష్టాలు

Last Updated : Mar 2, 2020, 1:00 PM IST

ABOUT THE AUTHOR

...view details