తెలంగాణ

telangana

ETV Bharat / briefs

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామి వారి సర్వదర్శనానికి 8గంటల సమయం పడుతోంది. నిన్న ఆదాయం సుమారు రెండున్నర కోట్లుగా టీటీడీ తెలిపింది.

By

Published : May 5, 2019, 9:17 AM IST

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామి సర్వదర్శనానికి భక్తులు 9 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సుమారు 8 గంటల సమయం పడుతోంది. టైమ్​స్లాట్ టోకెన్లు ఉన్న భక్తులకు 4 గంటల్లో దర్శనం పూర్తవుతోంది. నిన్న శ్రీవారిని 93 వేల 437 మంది భక్తులు దర్శించుకున్నారు. 33వేల 248 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 2కోట్ల 47లక్షలుగా నమోదైంది.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

ABOUT THE AUTHOR

...view details