తెలంగాణ

telangana

ETV Bharat / briefs

కలెక్టరేట్​ ప్రజావాణికి కదలివచ్చిన ప్రజలు

వరంగల్​ అర్బన్​ జిల్లా కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జనం పోటెత్తారు. తమ సమస్యలు పరిష్కరించుకోవడానికి అర్జీలను కలెక్టర్​ ప్రశాంత్​ జీవన్​ పాటిల్​కు సమర్పించారు.

By

Published : May 27, 2019, 12:54 PM IST

​ ప్రజావాణికి కదలివచ్చిన ప్రజలు

వరంగల్​ అర్బన్​ జిల్లా కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణికి జనం పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తమ సమస్యలను పరిష్కరించుకోవడం కోసం వివిధ గ్రామాల నుంచి తరలివచ్చారు. పాలనాధికారి ప్రశాంత్​ జీవన్​ పాటిల్​ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. భూ సమస్యలు, పింఛన్లు, సదరన్​ ధ్రువపత్రాలకు సంబంధించిన సమస్యలను అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించుకున్నారు.

​ ప్రజావాణికి కదలివచ్చిన ప్రజలు

ABOUT THE AUTHOR

...view details