తెలంగాణ

telangana

ETV Bharat / briefs

పోలింగ్​ ప్రశాంతంగా ముగిసింది: డీజీపీ మహేందర్​రెడ్డి

రాష్ట్ర వ్యాప్తంగా లోక్​సభ ఎన్నికల పోలింగ్​ ప్రశాంతంగా ముగిసిందని డీజీపీ మహేందర్​రెడ్డి అన్నారు. ఇందుకు సహకరించిన అన్ని శాఖల సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

By

Published : Apr 11, 2019, 8:10 PM IST

ప్రశాంతంగా పోలింగ్​ ముగిసింది: డీజీపీ మహేందర్​రెడ్డి

రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్​ ప్రశాంతంగా ముగిసిందని డీజీపీ మహేందర్​రెడ్డి పేర్కొన్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వ్యవహరించిన సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈవీఎంలను స్ట్రాంగ్​ రూమ్​లకు తరలించి, మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తామన్నారు.

ప్రశాంతంగా పోలింగ్​ ముగిసింది: డీజీపీ మహేందర్​రెడ్డి

ABOUT THE AUTHOR

...view details