తెలంగాణ

telangana

ETV Bharat / briefs

నేతన్న, గీతన్న మీ ఓటు నాకేనన్న: పొన్నం

రాష్ట్రప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు కరీంనగర్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్. ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా రాహుల్ ప్రధాని కావటం ఖాయమని జోస్యం చెప్పారు.

By

Published : Apr 6, 2019, 9:05 AM IST

నేత బజార్​లో పొన్నం ప్రచారం

తాను ఎంపీగా ఉన్నప్పుడు నేత కార్మికుల సమస్యల పరిష్కారానికి పోరాడనని గుర్తు చేశారు కరీంనగర్ కాంగ్రెస్ లోక్​సభ అభ్యర్థి పొన్నం ప్రభాకర్. కరీంనగర్​లోని నేత బజార్​లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గ సమస్యల పట్ల అవగాహన ఉన్న తనకు ఓటు వేసి గెలిపించాలని గీతన్న, నేతన్నలను కోరారు. ఈ అనుబంధ రంగాల కార్మికులను తెరాస ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు.

నేత బజార్​లో పొన్నం ప్రచారం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details