ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చటంలో విఫలమయ్యారని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. గత ఐదేళ్లలో తాము చేసిన అభివృద్ధి పనులే గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. నగర ప్రజలు తనకు ఓటేసి గెలిపించాలని కోరారు.
జగన్ కోరితే ప్రచారానికి వెళ్తా: అసదుద్దీన్
వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తనని కోరితే... తప్పకుండా ప్రచారం నిర్వహిస్తానన్నారు మజ్లిస్ అధినేత అసదుద్దీన్. హైదరాబాద్లో ప్రచారం చేస్తూ.. ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు అసద్.
మజ్లిస్ అధినేత అసదుద్దీన్