తెలంగాణ

telangana

ETV Bharat / briefs

లోక్​సభ అభ్యర్థుల ఎంపికపై కమలదళం కసరత్తు

లోక్​సభ అభ్యర్థుల ఎంపికపై భాజపా కసరత్తు చేస్తోంది. శనివారం సాయంత్రం దిల్లీలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. తెలంగాణలో పోటీచేసే అభ్యర్థుల జాబితా నేడు ప్రకటించే అవకాశం ఉంది.

By

Published : Mar 17, 2019, 6:12 AM IST

Updated : Mar 17, 2019, 8:00 AM IST

భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ

భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ
తెలంగాణ లోక్​సభ స్థానాల నుంచి బరిలోకి దింపే అభ్యర్థుల ఎంపికపై కమలదళం కసరత్తు ప్రారంభించింది. దిల్లీలోని భాజపా కార్యాలయంలో శనివారం సాయంత్రం ప్రధాని నరేంద్రమోదీ, భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్​షా నేతృత్వంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. తెలంగాణ నుంచి కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​, మాజీ అధ్యక్షుడు కిషన్​ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణకు సంబంధించి అభ్యర్థుల జాబితాను ఒకే విడతలో నేడు విడుదల చేస్తున్నట్లు సమాచారం.

Last Updated : Mar 17, 2019, 8:00 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details