తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కారులో రూ. 4.50 కోట్లు- సీజ్​ చేసిన పోలీసులు

రాజస్థాన్​- గుజరాత్​ సరిహద్దు వద్ద ఓ కారులో రూ. 4.50 కోట్ల నగదు పట్టుబడింది. ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేశారు పోలీసులు.

By

Published : May 22, 2021, 5:56 PM IST

The police have seized 4.50 crore cash
కారులో రూ. 4.50 కోట్లు

రాజస్థాన్​- గుజరాత్​ రతన్​పుర్​ సరిహద్దు వద్ద.. ఓ కారులో రూ. 4.50 కోట్ల నగదు పట్టుబడింది. కారులో ఇద్దరు అనుమానాస్పదంగా కనిపించగా ఆపిన పోలీసులు.. సీటు కింద భారీ మొత్తంలో డబ్బును గుర్తించారు. నగదుకు సంబంధించి పొంతన లేని సమాధానాలు చెప్తుండటంతో డబ్బును సీజ్​ చేసి.. ఆ ఇద్దరినీ అరెస్టు చేశారు.

కారులో భారీగా నగదు పట్టివేత

అయితే.. ఇది హవాలా వ్యాపారానికి సంబంధించిందిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: తమిళనాడులో మరో వారం పాటు లాక్​డౌన్​ పొడిగింపు

ABOUT THE AUTHOR

...view details