లోకసభ, రాజ్యసభ కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేయడం కోసం ఏర్పాటు చేసిన రెండు టీవీ ఛానళ్లను కలిపేసినట్లు చేసిన రాజ్యసభ సచివాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ రెండు ఛానళ్లను కలిపి 'సంసద్ టీవీ' పేరుతో కార్యకలాపాలు కొనసాగించనున్నట్లు తెలిపింది.
ఆ రెండు ఛానళ్ల స్థానంలో 'సంసద్ టీవీ'
పార్లమెంట్ కార్యకలపాలను ప్రజలకు ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాటు చేసిన లోక్సభ, రాజ్యసభ టీవీ ఛానళ్లు ఇక నుంచి ఒకే ఛానల్గా మారనున్నాయి. ఈ రెండింటినీ కలిపి 'సంసద్ టీవీ' పేరుతో కొనసాగించనున్నట్లు తెలిపింది రాజ్యసభ సచివాలయం.
ఆ రెండు చానెళ్ల స్థానంలో 'సంసద్ టీవీ'
'సంసద్ టీవీ'కి ముఖ్యకార్య నిర్వహణాధికారి(సీఈఓ)గా ఐఏఎస్ మాజీ అధికారి రవి కపూర్ను నియమించినట్లు రాజ్యసభ సచివాలయం తెలిపింది.
ఇదీ చూడండి:2020లో 9 శాతం పెరిగిన టీవీ వ్యూయర్షిప్