తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కారు, బస్సు ఢీ- నలుగురు మృతి

కారు, ఆర్​టీసీ బస్సు ఢీకొని నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన కర్ణాటక బెళగావి​ జిల్లాలో జరిగింది.

By

Published : Jan 24, 2021, 6:50 PM IST

Updated : Jan 24, 2021, 7:22 PM IST

KSRTC bus collides with a car
కారు-బస్సు ఢీ: నలుగురు మృతి

కర్ణాటక బెళగావిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సావాడట్టి మండలం చచ్చాది క్రాస్​ ప్రాంతంలో ఆర్​టీసీ బస్సును కారు ఢీ కొనగా నలుగురు అక్కడికక్కడే మరణించారు.

కారు- బస్సు ఢీ

బస్సు బెళగావి​ నుంచి యరగట్టికి వెళ్తుండగా... ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు.

కారును ఢీకొట్టిన బస్సు

ఇదీ చదవండి:'కాంగ్రెస్​ గెలిస్తే చొరబాటుదార్లకు గేట్లు తెరిచినట్లే'

Last Updated : Jan 24, 2021, 7:22 PM IST

ABOUT THE AUTHOR

...view details