తెలంగాణ

telangana

రాజీవ్​ గాంధీ హత్యకేసు దర్యాప్తు అధికారి మృతి

మాజీ ప్రధాని రాజీవ్​ గాంధీ హత్య కేసును దర్యాప్తు చేసిన సీబీఐ మాజీ అధికారి కే రఘోత్తమన్ కరోనాతో చెన్నైలో చనిపోయారు. రాజీవ్​ గాంధీ హత్యకు సంబంధించి తమిళ్​లో రాజీవ్​ కోలై వళక్కు అనే పుస్తకాన్ని రాశారు రఘోత్తమన్.

By

Published : May 12, 2021, 3:19 PM IST

Published : May 12, 2021, 3:19 PM IST

Ex-CBI officer
కే రగోథమన్​

మాజీ ప్రధాని రాజీవ్​ గాంధీ హత్య కేసును దర్యాప్తు చేసిన సీబీఐ ప్రధాన అధికారి​ కే రఘోత్తమన్ కరోనాతో బుధవారం చనిపోయారు. 76ఏళ్ల రఘోత్తమన్​ గత వారం కరోనా సోకగా చెన్నైలోని ఆసుపత్రిలో చేరారు.

1991 మే 21న రాజీవ్ గాంధీ హత్య జరిగింది. ఈ కేసుని సీబీఐ దర్యాప్తు చేసింది. సీబీఐ కి ఈయన అప్పట్లో సీఐఓగా పనిచేశారు. అంతేకాకుండా రాజీవ్​ గాంధీ హత్యకు సంబంధించి తమిళ్​లో రాజీవ్​ కోలై వళక్కు అనే పుస్తకాన్ని రాశారు.

ఇదీ చదవండి:'భారత్​లో ఉత్పరివర్తనం చెందిన కరోనా.. 44దేశాల్లో'

ABOUT THE AUTHOR

...view details