కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు సంఘీభావం తెలుపుతూ శుక్రవారం అన్ని రాష్ట్రాల్లోని రాజ్భవన్ల ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. 'కిసాన్ అధికార్ దివాస్' పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
దేశవ్యాప్తంగా రాజ్భవన్ల ముట్టడికి కాంగ్రెస్ పిలుపు
సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు సంఘీభావం తెలుపుతూ 'కిసాన్ అధికార్ దివాస్' పేరిట శుక్రవారం అన్ని రాష్ట్రాల్లోని రాజ్భవన్ల ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. దిల్లీలోని రాజ్ భవన్ ముట్టడి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అధ్యక్షతన జరగనుంది.
దేశవ్యాప్తంగా రాజ్భవన్ల ముట్టడికి కాంగ్రెస్ పిలుపు
దిల్లీలోని రాజ్భవన్ ముట్టడికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు పలువురు సీనియర్ నాయకులు హాజరుకానున్నారు.
TAGGED:
congress protest in delhi