ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఉమాభారతి. హిందుత్వ నాయకురాలైన ఆమె 18 నెలలు తీర్థయాత్రలకు వెళ్లాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.
భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉమాభారతి
కేంద్రమంత్రి ఉమా భారతికి భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వంలో చోటు దక్కింది. ఆమెను భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ లోక్సభ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ఇంతకుముందే ప్రకటించారు ఉమా భారతి.
భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉమాభారతి
భారతీయ జనతా పార్టీలో చురుకుగా పాల్గొంటారు ఉమా భారతి. 2003 డిసెంబర్ నుంచి 2004 ఆగస్టు వరకు మధ్యప్రదేశ్ 15వ ముఖ్యమంత్రిగా ఆమె సేవలందిచారు.
Last Updated : Mar 23, 2019, 11:21 PM IST